Wednesday, March 27, 2024

Selfie, Suicide : ప్రియురాలు మోసం చేసిందని.. సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడి ఆత్మహత్య..

ప్రేమించిన అమ్మాయి మోసం చేసింద‌ని యువ‌కుడు ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిన ఘ‌ట‌న నంద్యాల జిల్లా పగిడ్యాల మండ‌లంలో చోటుచేసుకుంది. ప్రియురాలు మోసం చేసిందని లక్ష్మపురం గ్రామానికి చెందిన ఆంజనేయులు (25) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలు నమ్మించి మోసం చేసిందని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో తీశాడు. యువ‌కుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement