Friday, March 29, 2024

Breaking: ఫోన్ చార్జర్ తీస్తుండగా.. షాక్ తో పదేళ్ల బాలిక మృతి

సెల్ ఫోన్ చార్జర్ తీస్తుండగా.. విద్యుత్ షాక్ తో పదేళ్ల బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. చార్జింగ్ లో ఉన్న మొబైల్ చార్జర్ తీస్తుండగా షాక్ తో పదేళ్ల బాలిక నిహారిక అక్కడికక్కడే చనిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement