Tuesday, April 16, 2024

Hyd: ప్రియుడిని స్నేహితుడితో చంపించిన వివాహిత

హైదరాబాద్ మీర్ పేట్ ప్రశాంతి హిల్స్ లో దారుణం జరిగింది. వివాహిత శ్వేతారెడ్డి ప్రియుడు యశ్విన్ ను చంపించింది. స్నేహితుడితో కలిసి శ్వేతారెడ్డి యశ్విన్ ను చంపించింది. పెళ్లి చేసుకోవాలని, లేదంటే వివాహేతర సంబంధాన్ని బయట పెడతానని శ్వేతారెడ్డిని బెదిరించడంతో స్నేహారెడ్డి స్నేహితుడితో కలిసి యశ్విన్ ను చంపించింది. ఇందుకు సంబంధించి రాచకొండ పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement