Thursday, April 18, 2024

పోలవరంపై రేపు కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం

ఏపీకి జీవ‌నాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జల శక్తిశాఖ కీలక సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, ఛతీస్ ఘ‌డ్ సి ఎస్ లు హాజరు కానున్నారు. రేపు ఈ నాలుగు రాష్ట్రాల అధికారులతో వచ్యువల్ గా సమావేశం జరగనుంది. పోలవరం వల్ల ముప్పు ఉందని వెల్లడించేందుకు సీడ‌బ్ల్యూసీ, పీపీఏ సిద్ధమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement