Saturday, April 20, 2024

Breaking: మధ్యప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జబల్ పూర్ న్యూ లైఫ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement