Thursday, March 28, 2024

డీజిల్‌ ట్యాంకర్‌ ట్రక్కు ఢీకొని.. 9 మంది సజీవ దహనం

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో విషాదఘటన చోటుచేసుకుంది. కలప తరలిస్తున్న ట్రక్కును డీజెల్‌ ట్యాంకర్‌ ఢీకొంది. దీంతో మంటలు చెలరేగి తొమ్మిది మంది సజీవదహనమయ్యారు. గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. రెండు వాహనాలు ఢీకొనగానే మంటలు చెలరేగాయని.. ఈ క్రమంలో తొమ్మిది మంది సజీవ దహనం అయ్యారని అధికారులు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement