Friday, March 29, 2024

మల్కాజిగిరి మీదుగా 7 ప్యాసెంజర్‌ రైళ్లు..

(ప్రభ న్యూస్‌) : ప్రయాణికుల సౌకర్యార్ధం తమ విజ్ణప్తులను మన్నించి జులై నెల మూడవ తేదినుండి మల్కాజిగిరి మీదుగా మరో 7 ప్యాసెంజర్‌ రైళ్లను ప్రారంభించడానికి హైదరాబాద్‌ డివిజన్‌, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు సన్నాహలు చేస్తున్నారని డిఆర్‌యూసిసి అధికారులు తులిపారు.

సికింద్రాబాద్‌ నుండి మల్కాజిగిరి మీదుగా మేడ్చల్‌కు 5 రైళ్లు, బొల్లారంకు 2 రైళ్లు నడపనున్నారు. కావున ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసకోవాలని ప్రయాణికుల సంఘం ప్రధాన కార్యదర్శి నూర్‌ కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement