Wednesday, March 27, 2024

ఇండియాలో కొత్తగా 43,509 కరోనా కేసులు

ఇండియాలో క్రమంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 43,509 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో 38,465 మంది కరోనా నుంచి కొలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,03,840గా ఉన్నాయి.

ఇక నిన్న ఒక్క రోజు 17,28,795 శాంపిల్స్‌ టెస్ట్‌ చేయగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా చేసిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య 46,26,29,773కి చేరింది. ఇక మరోవైపు నిన్న ఒక్క రోజు 640 మంది కరోనా తో మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement