Saturday, April 20, 2024

దేశంలో కరోనా కాటుకు కొత్తగా 4205 మంది మృతి

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ లు, పాక్షిక లాక్ డౌన్ లు విధిస్తున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 3,48,421 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు మ‌ర‌ణాలు కూడా రికార్డు స్థాయిలో న‌మోద‌య్యాయి. క‌రోనా కార‌ణంగా దేశవ్యాప్తంగా 4205 మంది మృతి చెందారు.

తాజా గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా 2,33,40,938 కేసులు నమోదు కాగా 1,93,82,642 మంది కొలుకున్నారు.అలాగే 2,54,197 మంది కరోనా కారణం గా మృతి చెందారు. ప్రస్తుతానికి 37,04,099 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement