Friday, April 19, 2024

దేశంలో కొత్తగా 41,649 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లో కొత్త‌గా 41,649మందికి వైర‌స్ సోకింది. అలాగే మ‌రోవైపు 593మంది మ‌ర‌ణించ‌గా…37,291మంది కోలుకున్నారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 31,613,993కు చేరింది. అలాగే మ‌ర‌ణాల సంఖ్య 4,23,810కి చేరింది. దేశంలో ప్ర‌స్తుతం 4,08,920యాక్టివ్ కేసులున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement