Thursday, April 18, 2024

పిడుగు ప‌డి రూ.350మేక‌లు మృతి

పిడుగు ప‌డ‌టంతో ఏకంగా రూ.350మేక‌లు చ‌నిపోయాయి.ఈ సంఘ‌ట‌న ఉత్తరకాశీలోని ఖట్టు ఖాల్ అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. బర్సు గ్రామానికి చెందిన సంజీవ్ రావత్ అనే వ్యక్తి తన స్నేహితుడతో కలసి గొర్రెలు, మేకలను రిషికేష్ నుంచి ఉత్తరకాశీకి తీసుకొస్తున్న క్రమంలో పిడుగు పడింది. విపత్తుల నిర్వహణ విభాగం ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఓ బృందాన్ని పంపించింది. నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించిన తర్వాత, దాన్ని జిల్లా యంత్రాంగానికి పంపిస్తామని విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. పిడుగుపాటుకు పదుల సంఖ్యలో పశువులు మరణించిన సంఘటనలు విన్నాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement