Wednesday, April 17, 2024

ఏపీలో కొత్తగా 2174 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 74,820మందికి ప‌రీక్ష‌లు చేయ‌గా 2,174 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే మరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 2,737 మంది కోలుకున్నారు. మరోవైపు కొత్త‌గా18 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 1,95,2513కు చేరింది. అలాగే డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,91,6914 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,358 యాక్టీవ్ కేసులున్నాయి. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 13,241 మంది మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement