Saturday, April 20, 2024

రేంజ్‌ రోవర్‌ కొత్త వెూడల్‌..

కొత్త తరం ల్యాండ్‌ రోవర్‌ 2022 రేంజ్‌ రోవర్‌ మోడల్‌ కారును భారత్‌లో ఆవిష్కరించినట్టు ల్యాండ్‌ రోవర్‌ ప్రకటించింది. రెండు ఇంజన్ల ఆప్షన్‌, నాలుగు ట్రిమ్‌ లెవల్స్‌ – ఎస్‌ఈ, హెచ్‌ఎస్‌ఈ, ఆటోబయోగ్రఫీ, ఫస్ట్‌ ఎడిషన్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. 3.0 లీటర్ల డీజెల్‌ ఎస్‌ఈ వేరియెంట్‌ ధర రూ.2.32 కోట్లుగా కంపెనీ తెలిపింది. 4.4 లీటర్ల లాంగ్‌ వీల్‌బేస్‌(ఎల్‌డబ్ల్యూబీ) ఫస్ట్‌ ఎడిషన్‌ వేరియెంట్‌ ధర రూ.3.41 కోట్లుగా పేర్కొంది. 2022 రేంజ్‌ రోవర్‌ను రెండు ఇంజన్ల ఆప్షన్లు, నాలుగు ట్రిమ్‌ లెవల్స్‌లో అందుబాటులోకి తెచ్చినట్టుగా పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్, టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement