Wednesday, April 24, 2024

1st ODI: 110 పరుగుల వద్ద మూడో వికెట్ డౌన్.. కిషన్ (5) ఔట్

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో భార‌త్ VS న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 110 పరుగుల మూడో వికెట్ కోల్పోయింది. భారత్ జట్టు బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ 5 పరుగులు చేసి ఫెర్గుసన్ బౌలింగ్ లో లాథమ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement