Thursday, April 25, 2024

కల్తీ కల్లు తాగి 16మందికి అస్వస్థత.. ముగ్గురి పరిస్థితి విషమం

కల్లీ కల్లు తాగి 16మంది అస్వస్థతకు గురవడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ ఆస్పత్రిలో కల్లు బాధితులు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న 16మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రోజు రోజుకు కల్తీ కల్లు బాధితుల సంఖ్య పెరుగుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement