Saturday, April 20, 2024

ఏపీలో కొత్తగా 1433 కరోనా కేసులు…టుడే అప్డేట్

ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 68,041 సాంపిల్స్ ని పరీక్షించగా 1,433 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. కోవిడ్ వల్ల చిత్తూర్ లో ముగ్గురు, కృష్ణ లో ముగ్గురు, గుంటూరు లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు, తూర్పు గోదావరి లో ఒక్కరు, శ్రీకాకుళం లో ఒక్కరు మరియు విశాఖపట్నం లో ఒక్కరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 1,815 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 2,58,35,650 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

మొత్తంకేసుల సంఖ్య …1997102

యాక్టీవ్ కేసుల సంఖ్య…15944
డిశ్చార్జ్ అయిన కేసుల సంఖ్య…1967472
మొత్తం మరణాల సంఖ్య…13686

Advertisement

తాజా వార్తలు

Advertisement