Friday, April 19, 2024

వరుసగా 12వ రోజూ పెరిగిన పెట్రో ధరలు

పెట్రో ధరల పెంపు నిరాటంకంగా కొనసాగుతోంది.  చమురు సంస్థలు వరుసగా 12వ రోజు కూడా పెట్రో ధరలను పెంచాయి. లీటర్ పెట్రోల్ పై రూ.39 పైసలు, లీటర్ డీజిల్ పై రూ. 37 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయించాయి. దీంతో దేశ రాజధాని నగరం ఢిల్లీలో టీటర్ పెట్రోలు రూ, 90.58కి చేరుకుంది. అలాగే లీటర్ డీజల్ రూ. 80.97కు పెరిగింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు రూ. 94.18లకు, డీజిల్ రూ. 66.31లకు పెరిగింది. దేశ ఆర్థిక రాజథాని ఢిల్లీలో పెట్రోలు లీటర్ ధర రూ. 97లకు పెరగ్గా, డీజిల్ ధర రూ.88.06లకు పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement