Friday, April 19, 2024

రసకందాయంలో చెన్నై టెస్ట్

ఇంగ్లాండ్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు భారత్ పుంజుకుంది. తొలి మూడు రోజులూ పూర్తిగా ఇంగ్లాండ్ ఆధిపత్యం కొనసాగిన తొలి టెస్టులో నాలుగో రోజు భారత బౌలర్లు రెచ్చిపోవడంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో కడపటి వార్తలు అందే సరికి ఐదు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్ 3, బుమ్రా, ఇషాంత్ లు చెరో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతానికి ఇంగ్లాండ్ ఆధిక్యం 367.

Advertisement

తాజా వార్తలు

Advertisement