Wednesday, April 24, 2024

భోపాల్ : మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం- 22 మంది మృతి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు జరిగిన ఘోొర రోడ్డు ప్రమాదంలో 22 మరణించారు. మరో 32 మంది గల్లంతయ్యారు. సిిద్ద జిల్లా లో ప్రయాణీకులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకు పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కాల్వలోకి బస్సు దూసుకువెళ్లిన తరువాత అందులోనిన 7గురు ప్రయాణీకులు సురక్షితంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. సహాయక బృందాలు 22 మృతదేహాలను వెలికి తీశాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement