Thursday, April 25, 2024

ప్రాణ హాని ఉంది: కోర్టుకెళ్లిన కంగనా

బాలీవుడ్‌ నటీ కంగనా రనౌత్‌ తనకు రక్షణ కల్పించాలని సుప్రీకోర్టును ఆశ్రయించింది. సోషల్‌ మీడియాలో పలు వివాదస్పద పోస్టులు చేసింనందుకుగాను మహారాష్ట్రలో క్రిమినల్‌ కేసులను ఎదుర్కుంటున్నారు కంగనా.
అయితే ముంబైలో కేసుల విచారణకు హాజరుకావడం తన ప్రాణాలకు ముప్పు ఉందని, శివసేన నేతల నుంచి తనకు ప్రాణ హాని ఉందని కంగన సుప్రీంని ఆశ్రయించింది. ముంబయి కోర్టులో తనపై ఉన్న మూడు కేసులు తన సొంత రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌ కు బదిలీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. సోషల్‌ మీడియాలో మతపరమైన విమర్శలు చేసినందుకుగానూ కంగన, ఆమె సోదరిపై రెండు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement