Tuesday, April 16, 2024

న్యూఢిల్లీ : ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయకు మోడీ నివాళి

ఆర్ఎస్ఎస్ మాజీ నాయకుడు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంత కర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ఆయన వర్ధంతి సందర్భంగా ప్రధాని మోడీ దీన్ దయాళ్ శర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్థంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement