Saturday, April 20, 2024

న్యూడిల్లీ : పది రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రత

దేశంలోని పది రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి తీవ్రత మళ్లీ పెరిగింది. ఈ విషయాన్ని కేంద్రం ప్రకటించింది. ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అంతే కాకుండా ఆయా రాష్ట్రాలలో కరోనా వ్యాప్తీ తీవ్రత, తీరును పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను పంపాలని నిర్ణయించింది. కేరళ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కర్నాటక, జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలలో త్వరలో ఈ బృందాలు పర్యటించనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement