Wednesday, April 24, 2024

నిర్మల్ : కోటి వృక్షార్చనలో అందరం భాగస్వాములౌదం: అల్లోల

రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం వినూత్న పథకాలతో ముఖ్య మంత్రి కేసిఆర్‌ అందరి ఆదరాభిమానాలను చూరగొంటున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. 17న  కెసిఆర్‌ జన్మదినం పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా కోటి వృక్షార్చన చేయాలని నిర్ణయించామన్నారు.  కోటి వృక్షార్చనలో అందరం భాగస్వాములం అవుదామని పిలుపు నిచ్చారు.   పెద్ద ఎత్తున మొక్కులు నాటి కెసిఆర్‌కు కానుకగా ఇద్దామని అన్నారు. అటవీశాఖ ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement