Friday, March 29, 2024

తిరుమల శ్రీవారి ఆలయంలో అగ్నిప్రమాదం

తిరుమల శ్రీవారి ఆలయంలోని వకులా మాత పోటులో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. గోనెసంచులకు మంటలు అంటుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. నెయ్యితో ఉన్న గోనెసంచులు కావడంతో మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించినట్లు తెలుస్తోంది. కాగా ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది, పోటు కార్మికులు మంటలు ఆర్పివేశారు. దీంతో పెనుప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement