Tuesday, April 16, 2024

డెయిరీ ఫాంలో మంటలు.. 20 గోవుల సజీవ దహనం

ఢిల్లీ ఈ మధ్యకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నిన్న ఓ డెయిరీ ఫామ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఫామ్‌లో ఉన్న 20 ఆవులు సజీవ దహనమయ్యాయి. రోహిణీ సావ్దాలో ఈ ప్రమాదం జరిగింది. గత నెలలో ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌ ఇందిరాపురంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. చెత్తకుప్పలో చెలరేగిన మంటలు ఆవుల కొట్టానికి అంటుకోవడంతో 38 ఆవులు చనిపోయాయి. నిన్న రాత్రి ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 27 మంది చనిపోయిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement