Tuesday, April 23, 2024

టోక్యో ఒలింపిక్స్ కి బయలుదేరిన వెళ్లిన భారత అథ్లెట్లు..

ఒలింపిక్స్ లో పాల్గొనబోయే భారత అథ్లెట్ల బృందం ఢిల్లీ నుంచి బయలుదేరారు..ఈనెల 23 నుంచి ఒలింపిక్స్‌ ప్రారంభమవుతుండటంతో భారత అథ్లెట్లు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో టోక్యోకు బయలుదేరారు అథ్లెట్లను పతకాలతో తిరిగి రావాలని అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు భారత షూటర్లు నిన్న ఉదయమే టోక్యోకు చేరుకున్నారు. క్రొయేషియా నుంచి భారత షూటర్లు వెళ్ళడంతో క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఇక ఢీల్లి నుంచి బయలుదేరిన భారత అథ్లెట్ల బృందం మాత్రం మూడు రోజులు పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : మరోసారి దాయాదుల పోరుకు సిద్దంకండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement