Friday, March 29, 2024

చెన్నై : నాలుగో రోజు ఆటముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 39 పరుగులు

భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా నలుగో రోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. 12 పరుగులు చేసిన రోహిత్ శర్మ లీచ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజ్ లో శుభ్ మన్ గిల్ 15 పరుగులతోనూ, ఛటేశ్వర్ పుజారా 12 పరుగులతోనూ ఆడుతున్నారు. ఈ టెస్టులో విజయం సాధించాలంటే భారత్ ఇంకా  381 పరుగులు చేయాలి. ఆటకు రేపు చివరిర రోజు

Advertisement

తాజా వార్తలు

Advertisement