Friday, March 29, 2024

చెన్నై : ఐపీఎల్ లో ఫ్యాన్సీ ధరకు క్రిస్ మోరిస్ ను దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ వేలంలో  దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ ను రాజస్థాన్ రాయల్స్ ఫాన్సీ ధరకు దక్కించుకుంది.  ఈ సీజన్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా క్రిస్ మోరిస్ నిలిచాడు. క్రిస్ మోరిస్ ను రాజస్థాన్ రాయల్స్ వేలంలో ఏకంగా రూ.16.25 కోట్లకు దక్కించుకుంది. ఒక ఆటగాడు ఇంత ధర పలకడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. క్రిస్ ప్రారంభ ధర రూ. 75 లక్షలే అయినప్పటికీ అతడిని దక్కించుకోవడం కోసం వేలంలో ఫ్రాంఛైజీలు పోటీ పడటంతో అతడి ధర పెరిగిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement