Thursday, April 25, 2024

గొర్రెల కాపరిలా మారిన ఎమ్మెల్యే

గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గొర్రెల కాపరి అవతారం ఎత్తారు. తాడికొండ మండలం దామర పల్లి గ్రామంలో ఓ దేవస్థానం కార్యక్రమానికి హాజరై వస్తున్న సమయంలో.. రోడ్డుపై భారీగా మేకలు కనిపించాయి. వెంటనే కారు దిగిన ఎమ్మెల్యే శ్రీదేవి.. తలపాగా కట్టి చేత కర్రబట్టి… కాసేపు మేకల కాపరిగా మారిపోయారు. అటుగా వెళుతున్న ప్రయాణికులు ఎమ్మెల్యే శ్రీదేవిని చూసి ఆశ్చర్యపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement