Thursday, April 18, 2024

గద్వాల్ కు సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు గద్వాల పర్యటనకు వెళ్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఆయనను పరామర్శించనున్నారు. ఇటీవల ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్‌ పరామర్శించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement