Thursday, April 18, 2024

అహ్మదాబాద్ : వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న రవిశాస్త్రి

టీమ్ ఇండియా హెడ్కో కోచ్‌ రవిశాస్తి  కరోనా టీకా తొలి డోసును ఈ రోజుర తీసుకున్నాడు. ఈ సందర్భంగా వైద్యులకు రవిశాస్తి ధన్యవాదాలు తెలిపారు.   అహ్మదాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో రవిశాస్త్రి వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. ఈ విషయాన్ని రవిశాస్త్రి ఒక ట్వీట్ ద్వారా తెలిపారు.   టీకా తీసుకుంటున్న సమయంలో ఆయన టీమ్‌ ఇండియా జర్సీ ధరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement