Friday, April 19, 2024

అహ్మదాబాద్ : భారత్ తొో మూడో టెస్ట్ – టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు గుజరాత్ లోని మొతేరా వేదికగా ప్రారంభమైంది. డైనైట్ టెస్ట్ అయిన ఈ మ్యాచులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ స్టేడియం   కెపాసిటీ లక్షా 10 వేలు. ఈ స్టేడియంకు నరేంద్ర మోదీ స్టేడియం అని పేరు పెట్టిన సంగతి విదితమే. మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా పేసర్ ఇషాంత్ శర్మ 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement