Friday, March 29, 2024

భద్రాద్రిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

దక్షిణాది అయోధ్య భద్రాచలం రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 7వ రోజైన నేడు నిజరూపమైన శ్రీరామ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక జనవరి 1న గోదావరి నదిలో సీతారాముల తెప్పోత్సవం నిర్వహించనున్నారు. మరుసటి రోజున అంటే జనవరి 2న ముక్కోటి వైకుంఠ ఏకాదశి కావడంతో స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ చంద్రుడు రోజుకో అవతారంలో దర్శనమిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement