Thursday, April 25, 2024

పుట్ట‌ప‌ర్తిలో భ‌గ‌వాన్ స‌త్య‌సాయి బాబా 97వ‌ జ‌న్మ‌దిన వేడుక‌లు..

భ‌గ‌వాన్ స‌త్య‌సాయి బాబా స్పూర్తితో మ‌నంద‌రం ముందుకు సాగ‌డం జ‌రుగుతుంద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. గురువారం పుట్ట‌ప‌ర్తిలోని ప్ర‌శాంతి నిల‌యంలో జ‌రిగిన 97వ‌ స‌త్య‌సాయి బాబా జ‌న్మ‌దిన వేడుక‌లో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ముఖ్య అథితిగా హాజ‌రై ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… అంద‌రి చేతా ఆరాధించ‌బ‌డ‌టం, అంద‌రి చేతా పూజింప‌బ‌డ‌డం సామాన్య విష‌యం కాద‌ని అది కేవ‌లం దైవాత్ముల‌కే సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement