Friday, March 29, 2024

దుర్గమ్మ సేవలో మంత్రి ధర్మాన

అమరావతి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనకదుర్గ అమ్మవారిని డిప్యూటీ- సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. దేవస్థాన అధికారులు కుటు-ంబ సభ్యులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేసి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement