Friday, March 29, 2024

లక్ష్మీ మంత్రము

పాజిటివ్‌ తరంగాలను సృష్టించే అర్థవంతమైన పదాలే మం త్రాలు. హిందువులు అందరిచేత పూజింపబడే దేవత మహాలక్ష్మి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే శక్తివంతమైన మంత్రాలు ఎన్నో వున్నాయి. ఒకసారి లక్ష్మీ మంత్రాలను చదవటం మొదలుపెడితే ఏకాగ్రత కుదరటానికి కొంచెం సమయం పడుతుంది. ఏకాగ్రత కు దిరాక, భక్తులకు అనంత సంపదలు, అష్టైశ్వర్యాలు ప్రవా హంలా వచ్చిపడతాయని పురాణాలు చెబుతున్నాయి.

మూలమంత్రము
”ఓం హం శ్రీం లక్ష్మి మహాలక్ష్మి సర్వ కామ ప్రదే సర్వ సౌభాగ్యదాయిని అభిమతం ప్రయచ్ఛ సర్వగతే సురూపే సర్వ దుర్జయ విమోచని ”హం స: స్వాహా”
ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూటఎనిమిదిసార్లు చొప్పున జపిస్తే అసాధ్య కార్యములు జయప్రదంగా గా నెరవేరుట, సకల దు:ఖములు తొలగిపోవుట, మనోవాంఛిత కార్యములన్నీ సులువుగా సఫలమగు చుండుటయేగాక కావలసినంత ధనము లభించుచుండును.

Advertisement

తాజా వార్తలు

Advertisement