Thursday, April 18, 2024

క‌న్నుల‌పండువ‌గా గురుపౌర్ణ‌మి.. షిరిడీలో భారీ ఊరేగింపు

గురుపౌర్ణ‌మి ఉత్స‌వాలు షిరిడీలో క‌న్నుల‌పండువ‌గా జ‌రిగాయి. ఉత్సవాల ప్రధాన రోజున అఖండ పారాయణం నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత బాబా చిత్రం, పోతి, వీణతో ఊరేగింపు జరిగింది. ఈ సందర్భంగా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సమయంలో సంస్థ ధర్మకర్త అడ్వ. సుహాస్ అహెర్, సచిన్ గుజార్, మహేంద్ర షెల్కే, షిర్డీ గ్రామస్తులు, సాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement