Saturday, April 20, 2024

తిరుమలలో భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తులతో కొండపై ఉన్న 29 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. వీరికి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 70,163 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 31,489 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.22 కోట్లు వచ్చిందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement