Tuesday, April 16, 2024

ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో జ‌ప‌-త‌ర్ప‌ణ‌-హోమాలు


తిరుపతి : శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో క‌న‌కాంబ‌ర స‌హిత కోటి మ‌ల్లెపుష్ప మ‌హాయాగంలో భాగంగా శాస్త్రోక్తంగా జ‌ప‌-త‌ర్ప‌ణ‌-హోమాలు నిర్వ‌హించారు. ఈ యాగం జూలై 24వ తేదీ వ‌రకు ఆన్‌లైన్ వ‌ర్చువ‌ల్ విధానంలో నిర్వ‌హిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement