Wednesday, April 24, 2024

నేడు పౌర్ణమి గరుడ సేవ

తిరుమల : పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు గరుడసేవ జరుగనుంది. ఈరోజు గురుపౌర్ణమి కావడం విశేషం. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement