Wednesday, April 24, 2024

నేటి నుంచి భక్తులకు అందుబాటులోకిశ్రీవారి మెట్టు మార్గం

తిరుమల, ప్రభన్యూస్‌ : నేటి (గురువారం) నుంచి భక్తులకు అందుబాటు లోకి శ్రీవారి మెట్టు మార్గం రానున్నది. ఈ సందర్భంగా ఉదయం 8.30 గంటల నుంచి జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ .సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement