Thursday, April 25, 2024

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా మల్లీశ్వరి ప్రమాణ స్వీకారం

తిరుమల, ప్రభన్యూస్‌: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా అల్లూరి మల్లిd శ్వరి శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. ఆల యంలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డి మల్లిdశ్వరిచే ప్రమాణస్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనా యకుల మండపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఈవో జహవర్‌రెడ్డి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటిఈవోలు రమేష్‌బాబు, సుధారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement