Thursday, April 25, 2024

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా రామేశ్వరరావు ప్రమాణస్వీకారం

తిరుమల, ప్రభన్యూస్‌ : టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా రామేశ్వరరావు గురు వారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమా ణస్వీకారం చేశారు. ఆల యంలోని బంగారు వాకిలి వద్ద టిటిడి అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డి రామేశ్వర రావుచే ప్రమాణస్వీ కారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండి తులు ఆశీర్వచనం చేశారు. అనంతరం అదనపు ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్‌బుక్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటిఈవోలు రమేష్‌బాబు, సుధారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement