Friday, April 26, 2024

కపిలేశ్వరాలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుపతి : శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతితో ముగిశాయి. కోవిడ్–19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు. ఇందులో భాగంగా మూలవర్లకు అభిషేకం, మహాపూర్ణాహుతి, పవిత్ర సమర్పణ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీపనైవేద్యాలు సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement