Saturday, April 20, 2024

పూరి జగన్నాథ్ విచారణ అప్డేట్స్..


టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్‌ ను ఉదయం నుంచి దాదాపు 5 గంటల ఈడీ కార్యాలయంలో అధికారులు విచారించారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగింది. పూరి జగన్నాథ్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ని అధికారులు పరిశీలించారు. 2015 నుండి అకౌంట్ స్టేట్మెంట్ లతో పాటు చార్టెడ్ అకౌంట్ సమక్షంలో ఈడీ అధికారులకు పూరి జగన్నాథ్ వివరించారు. మరిముఖ్యంగా బ్యాంక్ లావాదేవీల పైనే దృష్టి సారించిన ఈడీ.. విదేశీ లావాదేవీలను ఆరా తీసినట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ దర్యాప్తు సాగింది.

ఇది కూడా చదవండి: నవారు మంచం ధర రూ.41,297

Advertisement

తాజా వార్తలు

Advertisement