Wednesday, March 27, 2024

ఓటీటీ లో తెల్లవారితే గురువారం

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడుశ్రీసింహ హీరోగా మణికాంత్ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం నిర్మించిన చిత్రం తెల్లవారితే గురువారం. గత నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. కాగా ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీ లో విడుదల చేయబోతున్నారు.

ఈనెల 16న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహ ఈ సినిమా స్ట్రీమ్ కాబోతుంది. కీరవాణి మరో కుమారుడు కాలభైరవ సంగతి అందించిన సంగతితెలిసిందే. కాగా విడుదలైన 19 రోజులకు ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement