Friday, April 19, 2024

ఓటీటీలో స్ట్రీమిగ్​ అవుతున్న స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ!

టాలీవుడ్ యంగ్ హీరోస్ లో సత్యదేవ్ కూడా ఒకరు. మరి తన టాలెంట్ తో తక్కువ టైంలోనే మంచి వెర్సటైల్ యాక్ట‌ర్ గా మెగాస్టార్ చిరంజీవి లాంటి దిగ్గజంతోనే అనిపించుకున్నాడు. మరి తాను చిరుతో గాడ్ ఫాదర్ సక్సెస్ అనంతరం రిలీజ్ చేసుకున్న చిత్రమే “గుర్తుందా శీతాకాలం”. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటించినగా.. మేఘా ఆకాష్ కూడా మరో పాత్రలో నటించింది.

ఇక‌ ఈ మూవీ ఫైనల్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ కి రెడీ అయింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు సొంతం చేసుకున్నారు. మూవీ లేటెస్ట్ గా స్ట్రీమింగ్ కి కూడా వచ్చేసింది. మరి సత్యదేవ్ ని కొత్తగా చూడాలి అనుకునేవారు ఈ చిత్రాన్ని ఇప్పుడు నుంచి ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement