Friday, March 29, 2024

పూజా హెగ్డేనే ఫస్ట్…తరువాత ప్రభాస్!!

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ ను ఈ చిత్రం పూర్తి చేసుకుంది. అయితే మళ్లీ కొంతభాగాన్ని రీషూట్ కు ప్లాన్ చేసింది. అందుకు సంబంధించి పది రోజులకి షెడ్యూల్ ను కూడా సెట్ చేశారు దర్శక నిర్మాతలు.

దీంతో ప్రభాస్ పూజ హెగ్డే ఇద్దరూ కూడా డేట్స్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే గతంలో రెబల్ స్టార్ ప్రభాస్ కన్నా ముందే తన షూట్ ను కంప్లీట్ చేసిన పూజ హెగ్డే… ఈసా ఈసారి కూడా ప్రభాస్ కన్నా ముందే షూట్ ను కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ రోజు తన నెక్స్ట్ సినిమా షూట్ లో కూడా జాయిన్ అయిందట.

అఖండ క్లైమాక్స్ కోసం వెతుకులాట!!

Advertisement

తాజా వార్తలు

Advertisement