Saturday, April 20, 2024

విజ‌య‌శాంతి చేతుల మీదుగా ప‌రారీ సాంగ్స్ రిలీజ్..

యోగేశ్వర్‌, అతిధి జంటగా, సాయి శివాజీ దర్శకత్వంలో, జివివి గిరి నిర్మించిన చిత్రం పరారీ. ఈ చిత్రం లోని ఏమో ఏమో పాటని లేడి సూపర్‌ స్టార్‌ విజయశాంతి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగిశ్వర్‌కు తొలి చిత్రం అయిన డాన్స్‌ బాగా చేసాడు. సక్సెస్‌ అవుతాడు. ప్రజలందరూ యోగిని ఆశీర్వదించాలి. పరారి సినిమాను అందరూ ఆదరించాలి అని అన్నారు.
నిర్మాత జి వి వి గి మాట్లాడుతూ మా పరారీ సినిమా లోని ఏమో ఏమో సాంగ్‌ ని విజయశాంతి గారు రిలీజ్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. పరారీ సినిమా మార్చి 30న గ్రాండ్‌ గా రిలీజ్‌ అవుతుంది అని అన్నారు.
సంగీత దర్శకుడు మ#హత్‌ నారాయణ్‌ మాట్లాడుతూ మాటిమ్‌ను ఆశీర్వదించిన విజయశాంతి గారికి థాంక్స్‌. .ఏమో ఏమో పాటను సాయి చరణ్‌, శురభి శ్రావణి పాడారు. పాటలు అన్ని బాగా వచ్చాయి. అని అన్నారు. హరో యోగిశ్వర్‌ మాట్లాడుతూ మా పాటను విజయ శాంతి గారు రిలీజ్‌ చేసి నన్ను నా డాన్స్‌ లను మెచ్చుకోవడం చాలా హ్యాపీ గా ఉంది. అన్నారు. ఈ చిత్రంలో యోగిశ్వర్‌, అతిధి, సుమన్‌, భూపాల్‌, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్‌ దేశముఖ్‌, షయాజి షిండే, అలీ , శ్రవణ్‌, కల్పాలత, జీవ తదితరులు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement