Thursday, April 18, 2024

ఓటీటీ ప్లాట్‌ఫారమ్ లాక్ చేసుకున్న “ప‌రేషాన్” మూవీ

మసూదా ఫేమ్ తిరువీర్ నటించిన లేటెస్ట్ కామెడీ డ్రామా ప‌రేషాన్. ఈ మూవీ ఇవ్వాల థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పావని కరణం కథానాయికగా నటించింది. తాజా సమాచారం ప్ర‌క‌రారం, ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫన్ ఫ్లిక్ మూవీ OTT హక్కులను Sony LIV సొంతం చేసుకుంది.

- Advertisement -

యశ్వంత్ నాగ్ సంగీతం అందించ‌గా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌పై సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన పరేషాన్‌లో బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, బుద్దెరా ఖాన్, రవి, రాజు బేడిగల కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి ఈ చిత్రానికి సమర్పకుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement